న్యూస్ ఫీడ్
2022-05-15T21:43:45-04:00
·
5 COINS
థామస్ కప్ కైవసం చేసుకున్న భారత్. ఇండోనేషియాపై 3-0 తేడాతో భారత్ విజయం. తొలిసారి స్వర్ణం గెలిచిన భారత జట్టు. 14 సార్లు ఛాంపియన్స్గా నిలిచిన ఇండోనేషియాపై గెలిచిన భారత్.
#ThomasCup #India
#ThomasCup #India